భారత్‌-దక్షిణాఫ్రికాల తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల : భారత్‌- దక్షిణాఫ్రికా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది.  ఈ మ్యాచ్‌కు పదే పదే వరుణుడు అడ్డంకిగా మారండంతో చివరకు రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం నుంచి పలు దఫాలుగా వర్షం పడుతూ ఉండటంతో టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు.. వరుణుడు కాస్త తెరిపినిచ్చినప్పటి…
సంచలన గాయనికి చెప్పుకోలేని చేదు అనుభవం!
లండన్‌:  పాప్‌ స్టార్‌ డఫ్ఫీ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సామ్రాజ్యానికి పరిచయం  అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్‌ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లే…
మహిళల భద్రత చట్టాలపై చర్చ జరగాలి: సీఎం జగన్‌
సాక్షి, అమరావతి:  దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కిలో ఉల్లిని రూ. 25కు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో  భాగంగా ఉల్లి ధరల అం…
గవిమఠం వేళాలు నిలిపివేత
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఈ నెల 18 ,19 తేదీల్లో జరగాల్సిన గవిమఠం స్థలాల వేళాలను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి గారి చొరవతో తాత్కాలికంగా నిలిపివేశారు.ఇటీవల గవిమఠం వ్యాపారులు విశ్వేశ్వరరెడ్డి గారిని కలిశారు. దీనితో స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ ను కలిశారు.దాదాపు 400 కుటుంబాలు…
ఏసీబీని దించుతున్నా- వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవినీతి అధికారుల పనిపట్టబోతున్నామని సీఎం ప్రకటించారు. అధికారులు, నాయకులు ఉన్నది ప్రజలపై అధికారం చెలాయించడానికి కాదని… కేవలం సేవ చేయడానికి …
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. అదేవిధంగా నవంబరు 8న ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్…